తిరుపతి, మార్చి 24: శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మోహన్బాబు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఎన్ఆర్ఐ కెసి చేకూరిలు ఆయనపై విమర్శలు చేశారు. దీనిపై సినీనటుడు, విద్యాసంస్థ అధినేత మోహన్బాబు తీవ్రంగా స్పందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్థావించకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
‘కక్షసాధింపు మొదలెట్టాడు ద గ్రేట్ అబద్దాల కోరు’ అంటూ ప్రకటనను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
ప్రకటన పూర్తి పాఠం కొరకు…..
It starts now pic.twitter.com/LCaweTB3e4
— Mohan Babu M (@themohanbabu) March 23, 2019