ఉంటే మాతో ఉండు, లేదా..!
హిందీ నటి దీపికా పదుకోనే అకస్మాత్తుగా అంటరానిదయిపోయింది. దేశానికి శర్తువు అయి కూర్చుంది. ఆమె నటించిన ఒక ప్రమోషనల్ వీడియో విడుదలను కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. యాసిడ్ దాడి బాధితులలో, దివ్యాంగులలో స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో...