అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి… Read More
అమరావతి: నిన్నటి వరకూ వినబడిన ఊహాగానాలు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమాగా ప్రకటిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు టిడిపి… Read More
అమరావతి: రాజధాని అమరావతి భూసేకరణకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకూ జరిగిన పనులు,… Read More
తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్కు… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న అఖిలపక్షసమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఈ సమావేశానికి వెల్లకూడదని నిర్ణయించుకున్న టిడిపి అధినేత… Read More
అమరావతి: ఆంధ్రపదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. చివరి రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ముఖ్యమంత్రి జగన్… Read More
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు వరకూ తటస్తంగా వ్యవహరించిన వైసిపి కేంద్రంలో నరేంద్ర మోది నేతృత్వంలోని బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డిఎకి దగ్గర అవుతోంది. కూటమితో… Read More
అమరావతి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు… Read More
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నది అందరికీ తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే టిడిపి… Read More
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోది అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి తెలంగాణ, పశ్చిమ… Read More
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకునేలా పార్లమెంట్ సభ్యులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. ఈ నెల 17వ… Read More
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ ఏటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజదాని ప్రాంత ప్రజలు… Read More
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, పచ్చమీడియా తీరుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి వారిపై విమర్శలు చేస్తున్న విషయం… Read More
న్యూఢిల్లీ: బిజిపి నాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసిపికి ఇవ్వజూపిందన్న ఊహాగానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన… Read More
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ సర్కార్ వైఖరిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నేడు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో… Read More
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు… Read More
అమరావతి: వైసిపి నాయకత్వం నుంచి తనకేమీ పిలుపు రాలేదన్న నగరి శాసనసభ్యురాలు రోజా సాయంత్రానికి మాత్రం మీడియా రిపోర్టు చేసినట్లుగానే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని… Read More
అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా స్పష్టం చేశారు. మంత్రిపదవి… Read More
హైదరాబాద్: సినీ రంగానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే రోజాకు వైఎస్ జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ విజయశాంతి స్పందించారు. ట్విట్టర్… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీ సుమారు ఐదున్నర గంటల పాటు సాగింది. తొలి సమావేశంలోనే పలు కీలక అంశాలను క్యాబినెట్… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమయ్యింది. సచివాలయం తొలి బ్లాక్లోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కొద్దిసేపటి క్రితం మంత్రివర్గ సమావేశం… Read More
అమరావతి:శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని… Read More
అమరావతి: ప్రొటెం స్పీకర్గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు శంబంగి చిన అప్పలనాయుడుచే గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిఎం కార్యాలయం… Read More
అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు… Read More
అమరావతి: మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రభుత్వ విప్ల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. నేటి మధ్యాహ్నం 11.49గంటలకు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార… Read More
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్ల వేతనాల పెంపు ఫైల్పై తొలి సంతకం చేశారు. ఉదయం… Read More
అమరావతి: సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత ప్రాధాన్యతగా సిఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారు. తొలి క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు లభించనుందో అధికారికంగా వెల్లడైంది. ప్రాంతీయత,… Read More
అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.… Read More
అమరావతి: రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అందజేశారు. రేపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని… Read More
అమరావతి: శాసనసభ గౌరవం కాపాడే విధంగా తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ శాసనసభాపతిగా నియమితులవుతున్న సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నేడు… Read More
అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై… Read More
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు… Read More
అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్గా మాజీ ఒంగోలు పార్లమెంట్… Read More
అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్ పెంచిన వైఎస్ జగన్… Read More
అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… Read More
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా… Read More
అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు… Read More
అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, విప్గా మార్గాని భరత్… Read More
అమరావతి: పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేరవేర్చారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో… Read More
అమరావతి: జగన్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు అందరూ పని చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. టిడిపిని ప్రజలు ఎందుకు ఓడించారో వివరిస్తూ వైసిపి శ్రేణులు… Read More
అమరావతి: ఈ నెల ఏడవ తేదీ వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. తాడేపల్లిల్లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏడవ తేదీ… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ పంచాయతీల్లో ఉద్యోగుల భర్తీ ప్రకటనను పలు ప్రైవేటు వెబ్సైట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే… Read More
అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. నిన్నముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నేడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఎఎస్,… Read More