న్యూఢిల్లీ: గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్రను రక్షణ శాఖ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని ప్రభుత్వ రంగ సంస్థ డిఅర్డిఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది....
‘న్యూఢిల్లీ: త్రివిధ బలగాల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ,...
న్యూఢిల్లీ: రాజకీయ ఎజెండాల కోసం, రాజకీయ లక్ష్యాల కోసం సాయుధ బలగాల పేరు వాడుకోవడం సబబుగా లేదంటూ 150 మందికి పైగా వెటరన్ సైన్యాధికారులు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్కు లేఖ రాశారు. ముగ్గురు మాజీ...