ఏలూరు పట్టణ ప్రజలను ఓ అంతు చిక్కని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 300 మందికి పైగా మూర్ఛ వ్యాధి లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు....
చైనాకు చెందిన 52 యాప్ లు ప్రమాదకరమట. వాటిని బ్యాన్ చేయాలట. ఇది అన్నది ఎవరో కాదు. జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్). ఈ...
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో సారి పొడిగించింది. ఈ విషయాన్నీ కేంద్ర హో శాఖ ప్రకటించింది. దీనితో దేశ వ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ దశల వారీగా సడలింపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా వినియోగదారులు, వ్యాపారవర్గాలకు ఉరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 200లకు పైగా ఛారిటబుల్ ట్రస్ట్ల గుర్తింపులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విదేశాల నుండి వస్తున్న విరాళాల వివరాలు, ఖర్చులను...