రాజు గారికి కోపం వచ్చింది:డిడిఆర్సి నుండి వాకౌట్
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అధికారులపై కోపం వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు గౌరవించకపోవడంతో డిడిఆర్సి సమావేశం నుండి ఆయన వాకౌట్ చేశారు....