అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన చెత్త పన్ను వసూళ్లు .. సీఎంను కలిసేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు మాజీ మంత్రులు
ఏపి ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత ఆస్తి పన్ను పెంపునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త జీవోలు విడుదల చేసింది. అర్బన్ ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుదల పద్ధతి ప్రారంభించింది....