కందుకూరు, గుంటూరు ఘటనలపై ఏపి సర్కార్ మరో కీలక నిర్ణయం .. విచారణ కమిషన్ ఏర్పాటు
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘటనల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై...