NewsOrbit

Tag : go no 1

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జీవో నెం.1 పై సుప్రీం కోర్టు చెప్పింది ఇదే

sharma somaraju
ఏపి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 పై సుప్రీం కోర్టులో విచారణ ముగించింది. దీనిపై సుప్రీం కోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: టీడీపీ న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీజే .. జివో నెం.1 పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

sharma somaraju
AP High Court:  ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 పిటిషన్ పై హైకోర్టులో రెండవ రోజు వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. విచారణ రెండో రోజు మంగళవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: జీవో నెం.1 పై విచారణ రేపటికి వాయిదా.. అత్యవసర విచారణ జరపడంపై సీజే ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
AP High Court:  ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన వివాాదాస్పద జీవో నెం.1 పై ఇవేళ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీవో నెం.1 పై ఏపి సర్కార్ కీలక నిర్ణయం .. ఏపి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

sharma somaraju
.ఏపి ప్రభుత్వం జీవో నెం.1 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 ను హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ సర్కార్ కు ఊహించని వ్యక్తి నుండి ప్రశంసలు .. ఆ అంశాలపై మద్దతు తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ

sharma somaraju
సహజంగా రాజకీయాల్లో అధికార పక్షం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అవి మంచివి అనా ప్రతిపక్షాలు ఏదో ఒక వంకతో వాటిని విమర్శిస్తుంటారు. ఇటీవల ఏపి సర్కార్ రహదారులపై సభలు, సమావేశాలను నిరోధిస్తూ కీలక నిర్ణయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీవో నెం.1ని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు .. ఏపి సర్కార్ కు నోటీసులు

sharma somaraju
ఏపి సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో నెం.1ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీలో సభలు, సమవేశాలపై నిషేదం లేదు కానీ …

sharma somaraju
ఏపి ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో సభలు, ర్యాలీలపై జీవో నెం.1 తీసుకురావడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందంటూ ఆరోపణలు...