చెన్నై: అమెరికా అంతటా తమిళ భాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటనకు మోదీ వచ్చారు. మద్రాసు ఐఐటీలో జరిగిన 56వ స్నాతకోత్సవంలో ఆయన...
న్యూఢిల్లీ: భారతదేశంలో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ దివస్ను పురస్కరించుకుని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో...