24000 ఖాతాల్లోకి .. మీరు లబ్దిదారులో కాదో ఇలా తెలుసుకోండి !
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు...