హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్..హజరైన ఇతర పార్టీ నేతలు ఎవరంటే..?
దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ అధినేత కేసిఆర్ ప్రారంభించారు. తొలుత పార్టీ జండాను ఆవిష్కరించిన కేసిఆర్ .. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం...