హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. విలీనం డిమాండ్ ప్రస్తుతానికి మాత్రమే...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...