NewsOrbit

Tag : latest telangana updates news

టాప్ స్టోరీస్

48వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ‘మున్సిపల్’ క్యాంప్ రాజకీయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు రాక ముందే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే...
టాప్ స్టోరీస్

మున్సిపోల్స్ లో కారు జోరు

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’ ప్రచారం పరిసమాప్తం!

Mahesh
హైదరాబాద్: మునిసిపల్‌ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు...
టాప్ స్టోరీస్

‘హైదరాబాద్ సీపీ అక్రమంగా ఉంటున్నారు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేతలు.....
టాప్ స్టోరీస్

కరీంనగర్ కలక్టర్‌కు మూడినట్లేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ కరీంనగర్ కలక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సెల్‌ఫోన్‌లో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ సంచలనం కలిగిస్తున్నది. ఈ ఆధారంతో కలక్టర్‌ను అక్కడ నుంచి...
టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...
టాప్ స్టోరీస్

జటిలంగా మారిన ఎమ్మార్వో హత్య కేసు!

Mahesh
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి చెందడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. ఎమ్మార్వోను హత్యచేయడానికి నిందితుడిని ఎవరైనా ప్రోత్సహించారా? హత్య వెనుక ఎవరున్నారు ? అనేది...