అమరావతి : లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ...
అమరావతి : కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో రాష్ట్రా ప్రజలకు ఏపీ పోలీసులు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించాలంటే పాస్లు అవసరం లేదని...
అమరావతి : రాష్ట్రంలో బస్సు సర్వీసుల (ప్రజా రవాణా) పునరుద్దరణకు ఆర్టీసీ సిద్ధంగా ఉందనీ, అయితే బస్సు సర్వీసులు నడిపే విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని రాష్ట్ర...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : వలస కూలీల పట్ల మానవతాదృక్పదంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. లాక్డౌన్ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు...
అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలింపు నేపథ్యంలో వివిధ వ్యాపార వర్గాలకు ఊరట కల్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో పలు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం గురువారం అదనపు...