TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు
TDP: నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా వీరిద్దరూ పార్టీ కండువాలు కప్పుకున్నారు....