మొన్న తహసీల్దార్… నిన్న భూస్వామి!కీసరలో వరసబెట్టి ఆత్మ’హత్య’లు!!అసలేం జరుగుతోంది?
తెలంగాణలోని కీసర భూకుంభకోణం కేసులలో నిందితులు వరుసబెట్టి ఆత్మహత్యలు చేసుకుంటుండటం సంచలనం రేపుతోంది.ఈ కేసులలో ఇప్పటికే తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకోగా తాజాగా మరో ప్రధాన నిందితుడు ధర్మారెడ్డి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరు...