Ayodhya Ram Mandir: ఆయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు ఆ ఇద్దరు ముఖ్యులు గైర్హజరు ..! ఎవరా ఇద్దరు..?ఎందుకు రాలేదు..?
Ayodhya Ram Mandir: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహత్తర ఘట్టం చూసేందుకు వేలాది మంది ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చి ప్రత్యక్షంగా వీక్షించి తరించారు. ప్రధాన...