నాపై దాడి టీడీపీ పనే: ఎమ్మెల్యే పిన్నెల్లి
అమరావతి: చినకాకాని వద్ద రైతుల ముసుగులో టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడి చేశారని వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న...