‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’
అమరావతి, ఏప్రిల్ 16: రాష్ట్రంలో శాంతిభద్రలకు క్షీణించాయనీ, గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం హైదరబాద్ రాజ్భవన్లో రాష్ట్రపతి ఇఎస్ఎన్ నరసింహన్ను కలిశారు. ఈ...