అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఏ) విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తామని చెబుతూనే తాము అనుకున్న దారి నుండి పక్కకు వెళ్లే ప్రశ్నలేదని సూచిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి...
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల...