అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని వ్యాఖ్యానించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు....
అమరావతి: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘సీఎం జగన్ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి...