Electric Shock: వారం రోజులు తిరగకముందే అటువంటి ఘటనే..అప్పుడు ఇద్దరు .. ఇప్పుడు 5 గురు సజీవ దహనం
Electric Shock: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు విద్యుత్ షాక్ తో సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోపై...