హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాదాద్రిలో శిల్పాలపై కేసీఆర్ చిత్రాల వివాదం ముగిసింది. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ...