కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు … గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. గుజరాత్ లో బీజేపీ ముందంజలో ఉండగా,, హిమాచల్ ప్రదేశ్...