ప్రస్తుత సమాజంలో నకిలీ నోట్ల దందా హవా నడుస్తోంది. ఏవీ నకిలీ నోట్లు, ఏవీ ఒరిజినల్ నోట్లు అని తెలుసుకోలేనంతగా కనిపిస్తుంటాయి. నిశితంగా పరిశీలిస్తే గాని అవి ఏ నోట్లనేది చెప్పలేం.. బయటనే ఇలాంటి నకిలీ నోట్ల లావాదేవీలు జరుగుతూ ఉండేవీ.. కాని ప్రస్తుతం ఏటీఎం మెషీన్ లలో కూడా నకిలీ నోట్లు వచ్చిన సందర్భాలుంటాయి. ఏటీఎం లావాదేవీల సమయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు కూడా ఏటీఎం లావాదేవీల్లో నకిలా నోట్ వచ్చిందా… అయితే అలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వినియోగదారుల కోసం కొన్ని నిబంధనలను తెచ్చింది.
ఏటీఎం లో మని డ్రా చేసుకున్నప్పడు ఒక వేల మీకు నకిలీ నోట్ వచ్చినట్టయితే ఎలాంటి హైరానా చెందకుండా ఆ నోటును వాపసు చేసేయ్యాలి. ఆర్బీఐ నిబంధలన ప్రకారం నకిలీ కరెన్సీ ఏటీఎం నుంచి వచ్చినప్పడు వీలైనంత తొందరగా ఆ నోటును బ్యాంకులో ఇవ్వాలి. అలా చేయకపోతే బ్యాంకులు చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
యూకేలోని ఢిల్లీ బ్యాలెట్ డ్యాన్సర్ పై ఆనంద్ మహీంద్రా దీనిపై ట్వీట్ చేశారు. ఆర్బీఐ ప్రకారం బ్రాంచ్ ఏటీఎంకు పంపిన నోట్లను తనిఖీ చేయడం, ఏటీఎంలో నకిలీ నోట్లను చేర్చకుండా ఉండటం బ్యాంకు బాధ్యత. ఏటీఎంలు, కౌంటర్లలో జారీ చేయడానికి ముందు నోట్లను తనిఖీ చేయడానికి కారణం ఇదే నని ఆయన ట్వీట్ చేశారు. అయినప్పటికీ బ్యాంకుల తప్పిదం మూలంగా ఎంటీఎంలకు నకిలీ నోట్లు చేరుతున్నాయన్నారు.
మీకు ఏటీఎం నుంచి నకిలీ నోటు వచ్చినప్పుడు మెషిన్ నుంచి తీసిన వెంటనే మీరు దానిని సీసీటీవీ పుటేజ్ ముందు నోటును వెనుక, ముందు చూపించాలి. అలాగే అక్కడున్న సెక్యురిటీ గార్డుకు కూడా చూపించాలి. దీని మూలంగా మీరు బ్యాంకుకు వెళ్లి ఆ నకిలీ నోటు ఏటీఎం నుంచి తీసిందేనని నిరూపించుకోవచ్చని యూకేలోని ఢిల్లీ బ్యాలెట్ డ్యాన్సర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.