NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి  సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రి ఆర్గనైజేషన్ యాక్ట్ పై ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేసి ఆరు సంవత్సరాల ఆరు మాసాలు అయింది. దేనికైనా కౌంటర్ వేయాలంటే నెలలోపు వేయాలి. 2014 మే 5వ తారీఖు ఇవాల్టి వరకూ దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఈ విషయంపై రాష్ట్రంలో ఏర్పడిన రెండు ప్రభుత్వాలు అడగటానికి ముందుకు రావటం లేదు అన్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితి బట్టి వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే అడగాలి అన్నట్టు పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలవాలన్న, కేసు అక్కడ దాకా రాదని అక్కడక్కడే తిరుగుతుంది అని… రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కలుగజేసుకుని అనుకూలంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.

Talk: BJP's big offer to YS Jaganఈ క్రమంలో ఏపీ ఆర్గనైజేషన్ చట్టం ఈ విషయంలో కేసు వేసిన రామచంద్ర రావు కి పేరు ఏమి రాదు అని, ఆయన సీన్ అయిపోయిందని… ఆయన రాజకీయాల్లో మళ్లీ ఏ పదవులు రావాని పేర్కొన్నారు. సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీరు రాష్ట్రానికి ఉపయోగపడితే బాగుంటుందని సెటైర్లు వేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ అంటూ పోలవరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని ఆ ప్రాజెక్టుకు కోరడం జరిగిందని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పించిన ప్రాజెక్టు పోలవరం అని అన్నారు.Undavalli's Take: CM Jagan Vs Justice Ramana | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఎన్నికలలో వైయస్సార్ అని పేరు పెట్టుకుని గెలిచారని , కాబట్టి రామచంద్రరావు వేసిన పిటిషన్ పై జగన్ ప్రభుత్వం ముందుకు కదలాలని… యాక్ట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ను కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని, ఈ సందర్భంగా అధికార పార్టీ కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఐదు మాసాలు అయ్యింది … ఏపీ రీ ఆర్గనైజేషన్ విషయంలో కౌంటర్ పిటిషన్ ఇంకా వేయలేదని, జరిగిందే చెప్పాలని… కోరుతున్నాం గాని, మోడీని తిట్టమని ఎవరు కోరడం లేదని, బీజేపీతో విడిపోమంటలలేదే అని తెలిపారు.  ఊరంతా మోడీ నీ ఈయన ఏమన్నా అంటే తీసుకెళ్లి లోపల వేస్తారని.. అంటున్నారు. అది సాధ్యమైన పనే నా..?, అంత తేలిక? అంటూ ప్రశ్నించారు.

 

జగన్ ని ఉద్దేశించి రాష్ట్రం కోసం నిలబడినందుకే నిన్ను గాని అంటూ జైల్లో పెడితే… రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసులు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం… ఏపీ జనాలు ఖచ్చితంగా క్షమించరని జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బయట జనాలంతా గమనిస్తున్నారని ఉండవల్లి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేవలం కేసుల విషయంలోనే జగన్ సైలెంట్ అవుతున్నారని… కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వార్థంగా ఆలోచిస్తే పెద్ద డ్యామేజ్ అవుతుంది అన్నట్టు ఉండవల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju