NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ టిడిపి ఫార్ములా ను అనుసరిస్తున్న టీ-కాంగ్రెస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తన కీలక ఓటు బ్యాంకు అయినా బీసీలను కాపాడుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగింది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు బీసీ వర్గాల నాయకులను అదేవిధంగా ప్రజలకి సరైన న్యాయం చేయకపోవడంతో 2019 ఎన్నికల్లో చాలావరకు బీసీలు జగన్ కి ఓటు వేయడం జరిగింది.

Lok Sabha Elections 2019: Congress-TDP may unite again in Telanganaఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలు కూడా ఒప్పుకుంటారు. ఈ క్రమంలో జగన్ అధికారంలోకి వచ్చి చాలావరకు బీసీ నేతలకు మరియు ప్రజలకు సంక్షేమ పథకాలలో తన పాలనలో పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకేంటి చంద్రబాబు బీసీలను కాపాడుకోవడం కోసం ఇటీవల పార్టీ తరఫున ప్రకటించిన కమిటీలలో ఆ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ పదవులను అప్పజెప్పడం జరిగింది.

 

సరిగ్గా ఇప్పుడు ఏ పి టి డి పి బీసీల విషయంలో అనుసరించిన వైఖరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి అని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఒకపక్క న్యాయపోరాటం చేస్తూనే మరోపక్క రాజకీయంగా ఎదుర్కోవటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. క్షేత్రస్థాయి పోరాటాలు కు రంగం సిద్ధం చేసింది పిసిసి కోర్ కమిటీ. దుబ్బాక ఉప ఎన్నికల సమరం విజయంతో నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాన్ని టార్గెట్ గా పెట్టుకుని టీ కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఓవైపు న్యాయపరంగా రిజర్వేషన్ విషయంలో కోర్టులో పోరాడటం తో పాటు ఉప ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాలని టీ కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. జానారెడ్డి చెన్నా రెడ్డి మద్దతు పలికారు. ఇదే క్రమంలో క్షేత్రస్థాయి ఆందోళనకు సిద్ధమయింది కాంగ్రెస్ పార్టీ. ఈనెల ఏడవ తారీఖున రాష్ట్రంలో మహిళలపై దళితులపై జరిగిన దాడులకు సంబంధించి నిరసన చేపట్టనుంది. అదే విధంగా కేంద్రం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ కూడా ఆందోళన చేయడానికి టీ.కాంగ్రెస్ రెడీ అవుతోంది. అదేవిధంగా రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఈనెల 12వ తారీకున కూడా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి టీ-కాంగ్రెస్ రెడీ అయినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఏపీలో టీడీపీ అనుసరిస్తున్న బిసి జపాన్ని టీ కాంగ్రెస్ అనుసరిస్తూ మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతూ సత్తా చాటడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella