NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Maha Political Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపులు.. అటు షిండే ..ఇటు ఉద్దవ్ కీలక ప్రకటనలు

Maha Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొన్న శిందే.. త్వరలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. తాము శివసేనలోనే ఉన్నామనీ, శివసేనను ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ఉన్నామన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు శిందే.. శిబిరంలో ఉన్న 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు.

Maha Political Crisis Uddhav Eknath key statements
Maha Political Crisis Uddhav Eknath key statements

Maha Political Crisis: ఢిల్లీలో బీజేపి అగ్రనేతలతో మాజీ సీఎం ఫడ్నవీస్ చర్చలు

కాగా రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై స్పందించేందుకు జూలై 12వ తేదీ వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన నేపథ్యంలో అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.  ఏక్ నాథ్ శిందే తన తదుపరి వ్యూహంలో భాగంగా గవర్నర్ ను కలిసి ఠాక్రే సర్కార్ పై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై పావులు కదుపుతోంది బీజేపీ. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలోని పరిణామాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. నిన్న రాష్ట్ర నేతలతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి చర్చించిన ఫడ్నవీస్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

 

రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ

మరో పక్క శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. ముంబైకి తిరిగి వచ్చేయండి.. నాతో మాట్లాడండి. మనం ఒ పరిష్కారం కనుగొందాం. మీలో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు అంటూ రెబల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా మీరు గోహాతిలో చిక్కుకుపోయారు. ప్రతి రోజు మీకు సంబంధించి కొత్త విషయం బయటికి వస్తొంది. మీరు ఇప్పటికీ శివసేన హృదయంలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు నా వద్దకు వచ్చి తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. శివసేన కుటుంబ పెద్దగా చెబుతున్నాను. మీ మనోభావాలను గౌరవిస్తాను. ముందు మీరు అయోమయాన్ని వీడండి.. ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. కలిసి కూర్చుని చర్చించుకుందాం రండి. ఒకరి తప్పు కారణంగా మీరు ఉచ్చులో చిక్కుకోవద్దు. శివసేన ఇస్తున్న గౌరవం మీకు మరెక్కడా లభించద, మీరు ముందుకొచ్చి మాట్లాడితే ఒక మార్గం అంటూ ఏర్పడుతుంది. శివసేన కుటుంబ పెద్దగా మీ పట్ల ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను వచ్చేయండి .. అందరం కలిసి ఆస్వాదిద్దాం అంటూ ఉద్దవ్ తన లేఖలో పేర్కొన్నారు.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?