NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. 1229 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు..ఎందుకంటే..?

Share

అనంతపురం జిల్లాలో ఫేషియల్ యాప్ అటెండెన్స్ ఆలస్యంగా వేసిన 1229 మంది ఉపాధ్యాయులకు డీఇఓ సాయి రాం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల ఆన్ లైన్ హజరు పాఠశాల అటెండెన్స్ యాప్ లో దాదాపు 1229 మంది ఈ నెల 26వ తేదీన సరైన సమయంలో తమ హజరు నమోదు చేసి ఉండనట్లుగా సీఎస్ఈఐటీ సెల్ వారు పంపిన నివేదిక ఆధారంగా గమనించామని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

Show Cause notice to teachers

 

పాఠశాల విధులు ఉదయం 7,45 గంటలకు ప్రారంభమైనప్పటికీ మీరు నిర్ణీత సమయంలో గా మీ హజరును ఆన్ లైన్ లో నమోదు చేయలేదు ఈ అంశానికి సంబంధించి మీ సంజాయిషీని వెంటనే లిఖిత పూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపించాల్సిందిగా ఆదేశించారు.

BRS: టార్గెట్ @ 100 .. పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు


Share

Related posts

Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?

Muraliak

Chiranjeevi : చిరంజీవి – రామ్ చరణ్ ఆచార్య కోసమే కాదు రాజమండ్రి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది..!

GRK

పక్కాలెక్కలతోనే పవన్ కల్యాణ్ “గ్రేటర్ “ప్రచారానికి దూరం!!

Yandamuri