CM YS Jagan: రాష్ట్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ లకు జగన్మోహనరెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి 13 జిల్లాలలోని డీసీఎంఎస్ చైర్మన్ ల పదవీ కాలంకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు వారి పదవీ కాలం పొడిగింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2023 జనవరి వరకూ ప్రస్తుత డీసిఎంఎస్ చైర్మన్ లు పదవుల్లో కొనసాగుతారు.