NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: పేద విద్యార్ధుల ఫీజులకు వెనుకాడకుండా కోటి 80 లక్షల వరకూ చెల్లిస్తున్నాం – సీఎం జగన్

CM YS Jagan: రాష్ట్రంలో పేద విద్యార్ధుల చదువుల కోసం కోటి 80 లక్షల రూపాయల వరకూ ఫీజు కట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా విద్యార్ధులకు సపోర్టు అందిస్తున్నామన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన చేపట్టామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై దృష్టి పెట్టలేదన్నారు. క్వాలిటీ విద్యపై మన ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందన్నారు. అత్యుత్తమ కంటెంట్ తో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయవాడలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాపర్ లుగా నిలిచిన విద్యార్ధులను, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ ను సత్కరించారు.

CM YS Jagan speech in jaganAnna Aanimutyalu program Vijayawada

 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మట్టి నుండి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షలై రేపటి ప్రపంచానికి ఫలాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్ధికి డిగ్రీ పట్టా అందించడమే లక్ష్యంగా.. విద్యార్దుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తీసుకువచ్చామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్ లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతి విద్యార్ధికి ట్యాబులు అందజేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో సీటు సంపాదించి చదువుకునే విద్యార్ధుల ఫీజులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

jaganAnna Aanimutyalu program Vijayawada

జగనన్న ఆణిముత్యాలు పేరుతో పదవ తరగతి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు లక్ష, ద్వితీయ ర్యాంకర్ కు రూ.75వేలు, తృతీయ ర్యాంకర్ కు రూ.50వేలు ప్రోత్సాహకాలను అందించారు. మొత్తం 42 మంది టెన్త్ విద్యార్ధులు ఈ సత్కారాలకు ఎంపికైయ్యారు. జిల్లా స్థాయి టాప్ ర్యాంకర్ లకు రూ.50వేలు, రూ.30వేలు,15వేలు ఇస్తున్నారు. వీటికి 609 మంది విద్యార్ధులు ఎంపికయ్యారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో నగదు పురుస్కారాలకు 681 మంది ఎంపిక అవ్వగా, వీరికి రూ.15వేలు, 10వేలు, రూ.5వేలు అందజేయనున్నారు. పాఠశాల స్థాయిలో 20,229 మంది విద్యార్ధులకు రూ.3వేలు, రూ.2వేలు, వెయ్యి రూపాయల చొప్పున ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్ధులకు అందించనున్నారు. అదే విదంగా ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో గ్రూపుల వారీగా 26 మంది టాపర్ లు ఎంపికైయ్యారు. వీరికి లక్ష చొప్పున పురస్కారం ఇస్తారు. జిల్లా స్థాయిలో గ్రూపుల వారిగా 391 మంది టాపర్ లకు రూ.50ల చొప్పున, నియోజకవర్గ స్థాయిలో 662 మంది టాపర్ లకు రూ.15వేల వంతున నగదు పురస్కారాలను అందజేయనున్నారు.

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ .. కీలక వ్యాఖ్యలతో..

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju