శనివారం అనగానే అందరికీ ముందు గుర్తుకువచ్చేది హనుమంతుడు.. ఆంజనేయస్వామి. ఆయన దేవాలయానికి భక్తులు వెళ్తారు. అయితే ఆ స్వామి అనుగ్రహం పొందడానికి శనివారం ప్రదక్షణ చేస్తూ లేదా దేవాలయంలో లేదా ఇంట్లో స్వామి దగ్గర నిలబడి కింది పంచరత్న స్తోత్రం పారాయణం చేస్తే శ్రీఘ్రంగా స్వామి అనుగ్రహం లభిస్తుందని పండితుల అభిప్రాయం ఆ స్తోత్ర రత్నం తెలుసుకుందాం…
హనుమత్పంచరత్నమ్ !
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || 1 ||
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || 2 ||
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3 ||
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || 4 ||
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || 5 ||
ఈ స్తోత్రరత్నం భక్తితో చదివాలి, స్వామి తప్పక అనుగ్రహిస్తాడు.