Paluke Bangaramayenaa April 4 2024 Episode 194: స్వర వాళ్ళ నాన్నను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. వదిన ఏడవకు వదిన అని కీర్తి అంటుంది. ఏడవ నీవు కీర్తి తన గుండెల్లో ఉన్న బాధంతా తీరిపోయేలా ఏడవని ఏడ్చాక అప్పుడు బాదంతా పోతుంది గుండెల్లో భారం అంతా దిగిపోయాక అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది ఏడవ నీవు అని బామ్మ అంటుంది. స్వర నువ్వు ఏడ్చి అన్నం తినకుండా మానేస్తే చనిపోయిన మీ నాన్న తిరిగి వస్తాడా చెప్పు అందుకని కాస్తయినా ఎంగిలిపడమా మీ నాన్న చనిపోయిన కాడ నుంచి ఏమీ తినలేదు అని బామ్మ అంటుంది. బామ్మ ఈ ప్రపంచంలో ఉన్నది నాకు మా తమ్మునికి ఏకైక బంధం మా నాన్న ఆయన కూడా లేకుండా దూరమైపోయాడు ఇంకా మాకు ఎవరున్నారు బామ్మ అని బాధపడుతుంది స్వర.
అదేంటి స్వర అలా అంటావ్ నీకు మేమంతా లేమా కొంచెం తినమ్మా అని బామ్మ అంటుంది. వద్దు బామ్మ అని స్వర అంటుంది. బామ్మ నేను తిని పెడతా ఇటు ఇవ్వు అని అభిషేక్ అంటాడు. అభిషేక్ స్వరని అన్నం తినమని తినిపించబోతూ ఉండగా నాకొద్దు అని అంటుంది స్వర. స్వర నేను మీ నాన్నని చంపానని అనుకుంటున్నావా ఆర్యని వెంబడిస్తూ చీకట్లో వెళుతూ ఉండగా తనకేదురుగా ఒక రౌడి గన్ను గురి పెట్టాడు వాడు భార్యని ఎక్కడ కాలుస్తాడోనని నేను గన్ను తీసి వాడిని కాల్చాను వాడు ఎప్పుడు బుల్లెట్ పేల్చాడో తెలియదు అది మీ నాన్నకి తగిలింది కానీ మీ నాన్నని నేను కాల్చలేదు స్వర నేను తప్పు చేశాను అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా స్వర నువ్వు నమ్ముతావని నేను అసలు అనుకోలేదు అని అభిషేక్ అంటాడు. స్వర ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది.
ఎవరో కావాలని ఈ ప్లాన్ చేశారు ఆర్య ని చంపడానికి ప్లాన్ చేశారా లేదంటే నన్ను చంపడానికి ప్లాన్ చేశారా ఎవరై ఉంటారు ఆ విషయాలు గాడ లేదంటే వైజయంతి అని ఆలోచిస్తాడు అభిషేక్. కట్ చేస్తే, అత్తయ్య అభి గాని ఏసేద్దాం అంటే చుట్టూ పగడ్బందీగా ప్లాన్ తో పోలీసులను తీసుకుని వచ్చాడు యేసయ్య లేక పోయాను నన్ను క్షమించు అనే విశాల్ అంటాడు. ఇంతలో నాయుడు వచ్చి కంగ్రాజులేషన్స్ వైజయంతి అని అంటాడు. ఈ ముసలాడికి పిచ్చి పట్టిందా కంగ్రాజులేషన్ చెప్తున్నాడు అని విశాల్ అనుకుంటాడు. కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నావ్ రంగరాజు గారు అని వైజయంతి అడుగుతుంది. నువ్వు ఏ ప్లాన్ తోటి ఈ పని చేశావో నాకు తెలియదు కానీ నాయుడుని చంపించి చాలా మంచి పని చేశావు లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు ఏమైపోయిండేది అని రంగరాజు అంటాడు. నాకు అర్థం కాలేదు రంగరాజు గారు అని వైజయంతి అంటుంది.
అదేనమ్మా నువ్వు నాయుడు గారిని వీల్ చైర్ లో పడేలా చేసావ్ అదికాక స్వర వాళ్ళ అమ్మని చంపించావు ఝాన్సీ ని కూడా నీ వల్లే చనిపోయిందని అనుకుంటున్నాడు. స్వరని ఎన్నో కష్టాలు పెట్టావు నాయుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు తను ఒక కాలుతో నడవగలుగుతున్నాడు తను కోలుకున్న తర్వాత మొదట తనకు గుర్తొచ్చేది కూతురు కాదు నువ్వేనమ్మ నిను వ్వేతుకుంటూ మరి వచ్చి జైల్లోనే చంపేసేవాడు నాయుడు చనిపోయాడు కాబట్టి నీకు జనాల్లో సింపతి పెరుగుతుంది ఓట్లు పడతాయి ఎమ్మెల్యే అవుతావు నీకే మంచి జరుగుతుంది ఇప్పటికైనా బెల్ తెప్పించడానికి ఒప్పుకుంటే బెల్ తీసుకొస్తాను అని రంగరాజు అంటాడు. రంగరాజు గారు మీరేం చేస్తారు నాకు తెలియదు లాయర్ ని కొంటారా జడ్జిని కొంటారా నాకు తెలియదు నాకు బెల్ రావాలి అభి గాన్ని రోడ్డుమీదికి ఈడ్చి కుక్క చాలా చేస్తాను అని వైజయంతి అంటుంది.
చాలా థాంక్స్ విశాల్ అనే వైజయంతి అంటుంది. ఎందుకత్తయ్య అని విశాల్ అంటాడు. ఆ అభి గానే చంపకుండా వదిలేసినందుకు నేను బెయిల్ మీద బయటికి వచ్చాక ఈ వైజయంతితో ఎందుకురా పెట్టుకున్నాను అని వాడు అనుకోవాలి రోజు చస్తూ బ్రతికేలా చేసి వాడ్ని కుక్క చచ్చేలా చేస్తాను అని వైజయంతి అంటుంది. హమ్మయ్య ఆఫ్ ప్రొఫెషనల్ కిల్లర్ ని నేనే పంపి అంకుల్ ని చంపే నాని అత్తయ్య కనిపెట్టలేకపోయింది ఎప్పటికీ ఆ నిజం బయటికి రాకూడదు నా మీదకి కేసు రాకుండా అయిపోయింది అని అనుకుంటాడు. కట్ చేస్తే, ఆర్య నాయుడుకి పిండి ప్రధానం చేస్తూ ఉంటాడు. పూజారి గారు పూజ చేస్తూ ఉంటాడు. అభిషేక్ నాయుడుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
స్వరనీ తన చేతుల్లో పెట్టి మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలన్నట్టుగా తను చూసినా చూపులను గుర్తుకుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అభిషేక్. స్వర కళ్ళల్లోకి చూడలేక మౌనంగా దూరం నుంచి చూస్తూ ఉంటాడు అభిషేక్. పంతులుగారు పూజ అయిపోయిన తరువాత బాబుమీ నాన్న పేరు మూడుసార్లు తలుచుకొని ఆ గంగలో పిండాలని వదిలిపెట్టు అనే పంతులుగారు చెబుతారు.స్వర ఆర్య నే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆర్య పిండాలని గంగలో వదిలేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!