జమ్మూ, జనవరి 10: జమ్మూ,కాశ్మీర్లో గురువారం భూకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలు పైన 4.6 గా భూకంపం నమోదయింది.
మొదట బూకంపం అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ను తాకింది. అనంతరం ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న గురుగ్రామ్లో కంపనాలు కనిపించాయి.
గత వారం రోజులుగా కశ్మీర్ లోయలో స్వల్ప స్థాయిలో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇంతవరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
previous post
next post