Madhuranagarilo March 1 2024 Episode 301: అవును రా రుక్మిణి చేయించి ఉంటుంది ఎందుకంటే రాదకి నిజం చెప్తాను అన్నాడు కదా మనోహర్ ఈ విషయం రాదకి చెప్పాలి అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, దాక్షాయిని 10 లక్షలు ఇస్తాననది మి వదిన రాదని శ్యామ్ ని ఎలా కలుపుదాం అని చలపతి అంటాడు. అదేనండి నేను ఆలోచిస్తున్నాను అని దాక్షాయిని అంటుంది. ఓ పిచ్చి మొద్దు ఈ మత్తుమందు పాలలో కలిపి ఇస్తే ఆడ మగ అయినా సరే రెచ్చిపోతారు అని చలపతి అంటాడు. అయితే రాధకి కలిపి తాగిపిస్తానివ్వండి అని దాక్షాయిని అంటుంది.
ఆ మత్తు మందు తీసుకొని దాక్షాయణి పాలలో కలిపి రాదకి ఇద్దామనుకుంటుంది కానీ రాదా ఈ పాలు ఎందుకు ఇచ్చావు పిన్ని అని అడిగితే సమాధానం ఏం చెప్పను అప్పుడు రాదా పాలు తాగదు అందుకనే వదిన పిలుచుకు రమ్మని చెప్పిందని తీసుకువచ్చి వదిన చెప్పిందని పాలు తాగిపించాలి అని దాక్షాయని టేబుల్ మీద పాలు పెట్టి రాధ దగ్గరికి వెళుతుంది. కట్ చేస్తే, ఇంతలో రుక్మిణి వచ్చి హలో నిలబడుతుంది తనకి ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు వస్తున్నాయి ఏంటి మంచినీళ్ల బదులు పాలు తాగితే పోతాయి అని టేబుల్ మీద ఉన్న పాలు తాగేస్తుంది రుక్మిణి. పాలు తాగి గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది రుక్మిణి. దాక్షాయిని వెళ్లి రాదని పిలుసుకొస్తుంది. అత్త ఏది పిన్ని అని రాధ అడుగుతుంది.
గుడికి వెళ్ళినట్టుంది రాదా నిన్ను ఈ పాలు తాగమని చెప్పింది అని దాక్షాయిని అంటుంది. తాగమని చెప్పిందంటా వెంటే ఇవ్వు అని చలపతి గ్లాస్ తీసిచూసేసరికి అందులో పాలు ఉండవు పాలు ఎవరు తాగారు దాక్షాయిని అని చలపతి అంటాడు. పాలు ఎవరు తాగారు తెలియదండి అని దాక్షాయిని అంటుంది. కట్ చేస్తే, రుక్మిణి మత్తు మందు పాలు తాగి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ తన దగ్గరికి కోపంగా వస్తాడు. ఎందుకు శ్యామ్ అరుస్తున్నావ్ ప్రేమగా ఉండాలి అని రుక్మిణి ముద్దు పెడుతుంది.
ఇలా మత్తుగా ప్రవర్తిస్తే జాలిపడి వదిలేస్తాను అనుకున్నావా నేనే, ని జస్వరూపం బయటపడే రోజు వచ్చింది మనోహర్ ని ఎందుకు యాక్సిడెంట్ చేయించావు అని శ్యామ్ అంటాడు. మనోహర మనోహర్ ఎవరు అతనికి నేను యాక్సిడెంట్ చేయించడమేంటి అని రుక్మిణి అంటుంది. యాక్సిడెంట్ చేశావు అనగానే నేనెందుకు యాక్సిడెంట్ చేయించాను అని ప్రేమగా అన్నావు కానీ మనోహర్ పేరు చెప్పగానే మనోహర్ అన్నావ్ నీకు తెలిసినట్టు కాదా నువ్వే అతనికి యాక్సిడెంట్ చేయించవని నాకు తెలుసు ఎందుకంటే అతను రాధకి నీజస్వరూపం చెప్పేస్తానన్నాడు కాబట్టి నువ్వే అతని యాక్సిడెంట్ చేయించావు అతను కోలుకున్నాక నీ గురించి రాధకి నిజం తెలిసేలా చేస్తాను అంటూ శామ్ వెళ్ళిపోతాడు. తెలిస్తే ఏమవుతుంది అని రుక్మిణి అనుకుంటుంది. కట్ చేస్తే, రాధా ఆలోచిస్తూ ఉంటుంది.ఏం ఆలోచిస్తున్నావు రాదా మీ అక్క గురించేనా అని శ్యామ్ అంటాడు. మీరేదో చెప్పాలని వచ్చారు కదా చెప్పండి అని రాదా అంటుంది.
మీ అక్క నా మీద ప్రేమతోనో పండు మీద ప్రేమతోనో రాలేదు రాదా అని శ్యామ్ అంటాడు. మీ అక్క వేరే అతనితో కలిసి కుట్రపాన్ని ఆస్తి కొట్టడానికి వచ్చింది అతను ఎక్కడ నిజం చెప్తాడో నాని యాక్సిడెంట్ చేసింది అతను ఇప్పుడు కోమలో ఉన్నాడు అని శ్యామ్ అంటాడు. మా అక్క గురించి మీరు ఏం చెప్పినా నమ్మను సార్ అని రాదా అంటుంది. నేను చెప్పేది నిజం రాధా కావాలంటే హాస్పిటల్ కి వెళ్లి కనుక్కో అని అంటాడు. మీరు అతని బెదిరించిన సంగతి నాకు తెలుసు సార్ నిజం చెప్పడానికి అతని కొట్టారని కూడా తెలుసు మా అక్క అతనితో కలిసి వ్యాపారం చేసి నష్టపోయింది అతను డబ్బు కోసం మా అక్కని ఆశ పడితే మాకు అతని కొట్టిందని అతనితో కలిసి ఈ ఆస్తిని అంతా కొట్టేద్దామని మా అక్క ఇంటికి వచ్చిందని చెప్తారు అంతే కదా అని రాధా అంటుంది.
నీకెవరు చెప్పారు అని అంటాడు. మా అక్క చెప్పింది అని రాదా అంటుంది.నేను అబద్ధం చెప్పించడానికి అతని కొట్టడం ఏంటి రాదా నిజంగానే మీ అక్క అతని యాక్సిడెంట్ చేయించింది అని శ్యామ్ అంటాడు. మనోహర్ హాస్పిటల్ లో ఉన్నాడా వాడి సంగతి చూస్తాను అంటూ రుక్మిణి వెళ్తుంది. కట్ చేస్తే, కిరణ్ కి బాగా నిద్ర రావడంతో కాఫీ తాగడానికి బయటికి వెళ్తాడు. అతనికి కనిపించకుండా మొహం చాటేసుకొని రుక్మిణి కిరణ్ వెళ్ళిపోగానే మనోహర్ ఉన్న గదిలోకి వెళ్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!