Malli Nindu Jabili March 1 2024 Episode 586:అమ్మ అన్న దాంట్లో తప్పేముంది మీ వాళ్ళని యాగం దగ్గరికి పిలవకపోతే ఏమైంది నువ్వు అన్ని మర్చిపోమన్నావు కదా అయితే నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో ఇకమీదట నువ్వు ఆ ఇంటికి వెళ్ళకూడదు అని గౌతమ్ అంటాడు. ఇకపై నువ్వు వాళ్లతో మాట్లాడకూడదు బంధాలు బంధుత్వాలు అంటూ నువ్వు ఆరాటపడడం తగ్గించుకోవాలి నువ్వు నా ఇంట్లో ఉండాలనుకుంటున్నావో ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నావో ఆలోచించుకో పదేపదే నేను నీకు లక్ష్మీనరేఖను గీయలేను నువ్వు గీత దాటితే మన నుదుటి రాతలు మారిపోతాయి అని గౌతమ్ అంటాడు. ఏ ఆడపిల్ల అయినా అక్కని అమ్మని నాన్నని దూరం పెట్టగలరా యాగమాపడం అక్క చేసిన తప్పే కాదనడం లేదు కానీ అక్కకు మనందరి కంటే ఎక్కువ నష్టం జరిగింది భర్తను బిడ్డను కోల్పోయింది మనమే అర్థం చేసుకోవాలండి అని మల్లి అంటుంది. ఎన్నింటికి మమ్మల్ని తగ్గమంటావు అని గౌతమ్ అంటాడు. కోపంతో జయించలేనిది ప్రేమతో జయించొచ్చు అంటారు మాలిని అక్కతో ప్రశాంతంగా మాట్లాడి తన కోపం తగ్గేలా నేను చేస్తాను అని మల్లి అంటుంది.
ఇది రా దీనివరస ఇక దీంతో మనమే మాట్లాడుతాం అని కౌసల్య అంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను లేదంటే ఇవే కంటిన్యూ అవుతూ ఉంటాయి అని గౌతమ్ వెళ్ళిపోతాడు.కొన్ని రోజులాగితే అన్ని సమస్యలుముగిసి పోతాయి అని నీలిమ అంటుంది. కట్ చేస్తే, మల్లి వసుంధర వాళ్ళ ఇంటికి వస్తుంది. ఒక ఇద్దరు ఆడవాళ్లు వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్లతో మల్లిని చూసి షాక్ అవుతుంది వసుంధర. ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని వసుంధర అంటుంది. మేము ఈ మధ్యనే ఈ కాలనీకి వచ్చాము ఒక శుభకార్యంతో మిమ్మల్ని అందరిని పరిచయం చేసుకుందామని వచ్చాము మా అమ్మది రేపు నిశ్చితార్థం అందుకే పిలుపు చేయడానికి వచ్చాము అని ఆవిడ అంటుంది. అలాగా అని వసుంధర అంటుంది.
అందరికీ బొట్టు పెట్టి ఎంగేజ్మెంట్ కి రమ్మని పిలుస్తారు. ఇంతలో మాలిని అక్కడికి వస్తుంది. ఈవిడ ముత్తయిదువు కాదా అని ఒక ఆవిడ అంటుంది. కాదు అని వసుంధర అంటుంది. ఏమైందమ్మా అని ఆవిడ అడుగుతుంది. ఈ మధ్యనే మా అల్లుడు చనిపోయాడు అని వసుంధర చెబుతుంది. నిన్ను ఈ శుభకార్యానికి పిలవలేం అమ్మ వసుంధర గారు మీ అమ్మాయిని ఫంక్షన్ దగ్గరికి తీసుకురాకండి అని ఆవిడ అంటుంది. ఆ మాటలు విన్న మాలిని బాధపడుతుంది. ఆచారాల గురించి మీకు తెలియనిది ఏముంటుంది అందరూ తప్పకుండా రండి అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకొచ్చావే అని వసుంధర మల్లి గొంతు పడుతుంది. అమ్మగారు వదలండి అని మీరా తన చెయ్యి వదిలిస్తుంది. బయటికి పోవే అని వసుంధర అంటుంది. వాళ్లు ఈ కాలనీకి కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు నువ్వు అరేంజ్ చేసిన మనుషులు అవునా అని వసుంధర అంటుంది. అంత పెద్ద అబ0డం వేయకండి అని మీరా అంటుంది.
అవమానించడానికి కిరాయి మనుషులని తీసుకొచ్చింది అని వసుంధర అంటుంది. నేను అక్కతో మాట్లాడటానికి వచ్చాను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని మల్లి అంటుంది. నేను నీతో మాట్లాడాలి కోవట్లేదు బయటికి వెళ్ళు అని మాలిని అంటుంది. ఎంత సిగ్గులేని జన్మలే మివి త్తు అని మొహం మీద ఉమ్మేస్తున్న మళ్లీ మళ్లీ వస్తున్నారు అని వసుంధర అంటుంది. మీరు బయటికి గెంటేసిన వస్తున్నాము అంటే మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నామో అర్థం చేసుకోండి అమ్మగారు అని మీరా అంటుంది. అక్క నేను నీతో ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అక్క అని మల్లి అంటుంది. నేను ఏం కోల్పోయానో చూడ్డానికి వచ్చావా అని మాలిని అంటుంది. అరవింద్ బాబు విషయం మాట్లాడడానికి వచ్చాను అని మల్లి అంటుంది. మరో కొత్త కథ అల్లుకొని వచ్చావా అంటూ మాలిని వెళ్ళిపోతుంది. మల్లి మాలిని గదిలోకి వెళ్లి డోర్ పెడుతుంది. మల్లి డోర్ తీయవే ఏం చేస్తున్నావ్ నా కూతుర్ని అని వసుంధర డోర్ కొడుతుంది.
కట్ చేస్తే, గౌతమ్ నువ్వు బాగా చదువుకున్నావ్ అంట కదా ఇంగ్లీష్ బాగా మాట్లాడతావ్ అంట కదా మేనేజర్ మానేస్తే నువ్వు ఆ పోస్ట్ చేదువులే అని గౌతమ్ వాళ్ళ సార్ అంటాడు. అలాగే సార్ థాంక్యూ అని గౌతమ్ అంటాడు. నీలిమని బన్నీ రైస్ మిల్ దగ్గరికి తీసుకు వస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని నీలిమా అడుగుతుంది. ఇది మీ మామగారు రైస్ మిల్లు నాన్నని సినిమా కోసం డబ్బులు అడిగి తీసుకొస్తాను అంటూ బన్నీ వెళ్ళిపోతాడు. నీలిమ బయటే నిలబడి ఉంటుంది. గౌతమ్ అదే రైస్ మిల్లులో మూటలు మోస్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ కి ఫోన్ వస్తుంది. గౌతమ్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. బన్నీ వాళ్ళ నాన్నని డబ్బులు అడుక్కొని వెళ్తాడు. నీలిమ ఏమన్నా చిన్నపిల్ల అమ్మ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లి ఉంటుంది వచ్చేస్తుందిలే అని గౌతమ్ ఫోన్లో అంటూ ఉంటాడు. బన్నీ నీలిమను తీసుకొని వెళ్ళిపోతాడు. గౌతమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి రా అని వాళ్ళ సార్ అంటాడు. మన రైస్ మిల్లులో రాత్రి దొంగలు పడ్డారు అయ్యా వెళ్లి కేసు పెడదాం నీకు కంప్లైంట్ రాయడం వచ్చు కదా మనం అక్కడికి వెళ్దా0 షర్టు ఏసుకొని రావయ్యా అని వాళ్ళ సార్ అంటాడు.
గౌతమ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, ఇంకా ఏం చూసి సంతోషిద్దామని వచ్చావు అని మాలిని అంటుంది. గురువుగారు చెప్పింది అబద్ధం కాదు అరవింద్ బాబు గారు బతికే ఉన్నారు అని మల్లి అంటుంది. ఈ పొజిషన్లో ఉండడానికి ఈ కారణం నువ్వే మల్లి నా బాధ నీకు అర్థం కాదు అని మాలిని అంటుంది.నీ బాధ అర్థం చేసుకున్నాను కాబట్టే వచ్చి మాట్లాడుతున్నాను అక్క అని మల్లి అంటుంది. గౌతమ్ చస్తే నా బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది అని నీలిమ అంటుంది. నేను నీ బాధని పంచుకుందామని వచ్చాను నువ్వేమో నా భర్త చనిపోవాలని కోరుకుంటున్నాం ఇందుకేనా దగ్గరుండి నా పెళ్లి జరిపించావు అని మల్లి అడుగుతుంది. మాలిని డోర్ తీ అని వసుంధర తలుపు కొడుతూ ఉంటుంది. మల్లి నీ పక్కకు నెట్టేసి మాలిని వెళ్లి డోర్ తీస్తుంది.నా కూతుర్ని ఇంకా ఏం చేద్దామని వచ్చావ్ వెళ్ళిపో అని వసుంధర అంటుంది. మీరా మల్లి నీ బయటికి తీసుకు వెళుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!