Trinayani March 4 2024 Episode 1179: వదిన ఏమైంది ఏదో సౌండ్ వచ్చింది అని విక్రాంత్ అంటాడు. దోమలు చిట్టి చెంప మీద వాళ్ళు ఉంటే దాన్ని కొట్టి చంపేశాను అని హాసిని అంటుంది. ఇంకో దమ్ము కూడా ఆ వాలినట్టుంది ఇంకో చెంప మీద అని విక్రాంత్ అంటాడు. ఇంకోసారి ఇలా తప్పు చేయకుండా చూసుకో చిట్టి అని వెళ్ళిపోతుంది హాసిని. ఏం చేసావ్ అని విక్రాంత్ అంటాడు. నేనేమీ చేయలేదు అని సుమన అంటుంది. నువ్వేమీ చేయకపోతే తోటి కోడలు ఆయన నిన్ను ఎందుకు కొడుతుంది హాసిని వదిన నిజం చెప్పు అని విక్రాంత్ అంటాడు. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు నేనేం చేయలేదని చెప్తున్నాను కదా అని సుమన అంటుంది.
నువ్వు ఏమి చేయలేదని అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరూ లేరు కానీ ఇలా చేస్తే వదిన ఊరుకున్నట్టు నేను ఊరుకోను అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఏమైంది విక్రాంత్ అని దురంధర అంటుంది. గాయత్రి పాపని తీసుకురమ్మని నారు అని విక్రాంత్ అంటాడు. ఎవరు సుమ్మినా అని దురంధర అంటుంది. కాదు నేనే తీసుకురమ్మన్నాను అని తిలోత్తమ అంటుంది. ఎందుకు అని హాసిని అంటుంది. అనాధ పిల్లా అయినా గాయత్రి పాపని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అడగడానికి తీసుకురమ్మన్నాను అని తిలోత్తమ అంటుంది. మీరు దత్తత తీసుకుంటారా అని హాసిని అంటుంది. గాయత్రి ని వీళ్ళు ఎక్కడ చూసుకుంటారు వదిన అని విక్రాంత్ అంటాడు. పాపని చూసుకోవడానికి మాకేమీ బరువు కాదు అని నైని అంటుంది. ఇప్పుడు ఎవరి ఇస్తానన్నారు వాళ్లకి అని విశాల్ అంటాడు. కానీ పాపకి ఎక్కడో లోటు జరుగుతుందని అంటుంది
కదా వదిన అని దురంధర అంటుంది. అసలేం జరుగుతుంది అని సుమన అంటుంది. ముందు పాపని చూడాలని ఎవరికి అనిపించిందో వాళ్లను రమ్మనండి అని విక్రాంత్ అంటాడు. వచ్చాను అంటూ అఖండస్వామి వస్తాడు. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు అని దూరందర అంటుంది. ఇంతకుముందు గాయత్రి పాపని మా అమ్మని గుర్తుపట్టారే స్వామీజీ గుర్తు పట్టకుండా ఏం చేయాలి అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కూర్చోండి స్వామి అని హాసిని అంటుంది. మీ ఆదరణ కోసం రాలేదు సందేహాన్ని తీర్చడానికి వచ్చాను అని అఖండ స్వామి అంటాడు. ఎవరి మీద అనుమానం ఉందా స్వామి అని సుమన అంటుంది. తమరొచ్చింది గాయత్రి పాపని చూడడానికి అన్నారు కదా స్వామి మీరు పాపని ఒక నిమిషం పాటు ఎత్తుకోవాలని పర్వాలేదు ఎత్తుకొండి అని నైని అంటుంది. విశాల్ బాబు గారు ఎత్తుకున్నారు కదా పర్వాలేదులే అని అఖండ స్వామి అంటాడు.
మా అక్క వాళ్ళు ఆ పాపని దత్తత తీసుకున్నారు అని సుమన అంటుంది. పాపని దత్తత తీసుకుంటారు కాని తల్లిని దత్తత తీసుకోరు కదా అని అక్కడ స్వామి అంటాడు. అంటే గాయత్రి పాపే పెద్దమ్మ అని వల్లభ అంటాడు. గాయత్రి పాపని దత్తత తీసుకుంటే గాయత్రి అక్కనే వచ్చినట్టు అర్థమవుతుంది అని తిలోత్తమ అంటుంది. అది ఇది ఒకటే అయినప్పుడు దత్తత ఎందుకు తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు. దక్షణ కావాలంటే తీసుకొని వెళ్ళిపోండి కానీ అర్థ పర్ధ లేని మాటలు మాట్లాడకండి అని హాసిని అంటుంది. అక్క స్వామిని ఎందుకు అలా అంటావు అని నైని అంటుంది. అక్క గొడవ పడకుండా స్వామి ఎందుకు వచ్చాడు అడగండి అని సుమన అంటుంది. వచ్చిన పని పూర్తికాకుండా చేయాలని హాసిని అనుకుంటుంది అని అఖండ స్వామి అంటాడు. స్వామి మీ పని ఏంటో చెప్పండి అని విక్రాంత్ అంటాడు. మీ అన్నయ్య ఎత్తుకున్న గాయత్రి పాప మీ పెద్దమ్మ అని నా అనుమానం అని అఖండ స్వామి అంటాడు. అందువల్లే తిలోత్తమ కి అడుగడుగున గండాలు వస్తున్నాయి అనిపిస్తుంది అని అఖండ స్వామి అంటాడు.
స్వామి ఈ పాపే మా అమ్మా అయితే అంతకంటే సంతోషమేముంది పునర్జన్మెత్తిన మా అమ్మ కోసం అక్కడ ఇక్కడ ఎత్తుకే అవకాశం ఉండదు కదా అని విశాల్ అంటాడు. స్వామివారు అన్నారని మనం రాజీ పడితే అమ్మగారిని వెతికి తీసుకురాలేము కదా బాబు గారు అని నైని అంటుంది. గాయత్రి పాపే అత్తయ్య అని చెప్తున్నారు కద స్వామి అని సుమన అంటుంది. అలా అని సంతోషపడి అమ్మగారిని వెతకుండా ఉండిపోమంటావా అని నైని అంటుంది. నిరూపిస్తే ఏం చేస్తావ్ నైని అని అఖండ స్వామి అంటాడు. ఎలా పరీక్షించాలనుకుంటున్నారో చెప్తారా అఖండ స్వామి అని విశాల్ అంటాడు. ఆ పాపని కిందికి దించండి అని అఖండస్వామి అంటాడు. విశాల్ పాపని కింద దించుతాడు. మీ అమ్మ పునర్జన్మ ఎత్తి ఉందనే నీకు నమ్మకం ఉందా అని అఖండ స్వామి అంటాడు. నమ్మకమే స్వామి కానీ తను బ్రతికి ఉందో లేదో తెలియదు అని సుమన అంటుంది. ఏదో నిరూపిస్తాను అన్నారు కదా చేయనివ్వండి అని దురంధర అంటుంది. పాపని కిందికి దించేశారు స్వామి చేయండి అని వల్లభ అంటాడు. తనే గాయత్రి అయితే ఊరికే ఉండదు అని అక్కడ స్వామి అంటాడు.
ఏమంటున్నారు స్వామి అని ఎత్తిరోత్తమ అంటుంది. పునర్జన్మ ఎత్తింది గాయత్రీ దేవి ఈ పాపన కాద తేల్చుకోవడానికి తన నుదుటిన ఈ కుంకుమ పెడతాను అని అఖండ స్వామి అంటాడు. నువ్వు బొట్టు పెట్టడం ఏంటి అని హాసిని అంటుంది. అపార్థం చేసుకోకండి ఇది నిరూపించడం కోసమే అని అఖండ స్వామి అంటాడు. కుంకుమణి నేను పెట్టాలనుకున్నాను కానీ ఈ పాపే గాయత్రి పాప అయితే నేను ఈ కుంకుమ పటానికి పెట్టేలోపు ప్రతిఘటిస్తుంది అని అఖండ స్వామి అంటాడు. బావగారు దగ్గర ఉండే పిల్ల మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటుందా అని సుమన అంటుంది. కథలు చెప్తున్నాడిన మీరు బాగా వింటున్నారు కర్మ అంతే అని హాసిని అంటుంది. స్వామి మీరు వెళ్లి కుంకుమ పెట్టండి అని సుమన అంటుంది. మా వాళ్ల కన్నా నీకే తొందరెక్కువ ఉన్నట్టుంది అని విక్రాంత్ అంటాడు. ఈ గాయత్రి పాపే అత్తయ్య గారిని తెలిసిపోతే సంతోషమే కదా అని సుమన అంటుంది.అప్పుడేనా గాయత్రి పాపని అనాధని మా చెల్లి అనుకుడ ఉంటుంది కదా అని నైని అంటుంది. గాయత్రీ దేవి పటానికి బొట్టు పెడదానికి దగ్గరికి వెళ్తాడు అఖండ స్వామి. అందరూ షాక్ అయిపోయాయి చూస్తూ ఉంటారు. అమ్మ విశాలాక్షి అమ్మ తల్లి నైని ని పెళ్లి చేసుకునే అంతవరకు దేవుడంటే నాకు నమ్మకమే ఉండేది కాదు చిన్నప్పటి నుంచి మా అమ్మను పోగొట్టుకున్నా కోపంతో దేవుడే లేడు అనుకోని పెరిగాను కానీ నైని మా అమ్మ ఆత్మతో మాట్లాడి నన్ను దేవుని చూస్తే అవకాశం కల్పించింది విశాలాక్షమ్మ తల్లిగా మమ్మల్ని ఆడుకుంటున్నావని నేను నీ భక్తున్ని అయిపోయాను నన్ను ఈ గండం నుంచి పడడానికి గాయత్రీ పాపే అమ్మ ని తెలియకుండా చూడమ్మా అని మనసులో అనుకుంటాడు విశాల్. అఖండ స్వామి బొట్టు పెట్టబోతు ఉండగా నాగయ్య వచ్చి అఖండ స్వామి ని కాటు వేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది