కరోనాని నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుందని భావిస్తున్నారా…? లేదా ఈ సమయంలో చంద్రబాబు సీఎం గా ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా..? .. కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుంది అనుకుంటే రోజు రోజుకి పెరుగుతుంది. ఏపీలో రోజుకి సగటున 400కి పైగా కేసులు నమోదవుతూ భయానక స్థితి నెలకొంది. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పరీక్షలు ఎక్కువగానే చేస్తూ ఫలితాలు త్వరగా వస్తుంది. కానీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
మొదట్లోనే అప్రమత్తంగా ఉండలేదని కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది అని విషయమై “న్యూస్ ఆర్బిట్” సర్వే చేపట్టింది. దిగువ పేర్కొన్న అంశాలపై మీరు ఆలోచించి, మీ అభిప్రాయాన్ని పంచుకోండి.
[yop_poll id=”6″]