ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలి .. పకృతి వ్యవసాయమే శ్రేయస్కరం – సీఎం జగన్
ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతాంగానికి సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల లో...