విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్ ర్యాంక్ కీలక పదవి వరించింది. ఏపి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన శ్రీనాథ్ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు...
అమరావతి: రాష్ట్రంలో మరో ఇద్దరికి క్యాబినెట్, ఆరుగురుకి సహాయ మంత్రుల హోదా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ విప్లకు క్యాబినెట్, విప్లకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని...