దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు రోజుకు 20 వేల వరకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కేసులు అధికం అవుతున్న...
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 15 వేల నుంచి 16 వేలు మధ్యలో నమోదవుతున్నాయి. భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు మార్చి రెండవ, మూడవ వారం 23 వ...
చైనాలో పురుడు పోసుకొని ప్రపంచంలోని అన్ని దేశాలను గడగడ లాడించిన కరోనా ప్రభావం భారత దేశంలోనూ తీవ్రంగా చూపింది. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమలు చేయడంతో...
న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి కేంద్రం డబ్బు చేర్చాలని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పేదల జీవితాలు మరింత...
న్యూఢిల్లీ : భారత్లో నాల్గవ విడత లాక్ డౌన్ అమలు అవుతున్నా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతుండగా మరో పక్క రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గడచిన...
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. బస్సు సర్వీసులు నడిపేందుకు ఇటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్...
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 5,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ప్రబలినప్పటి నుండి ఒక్క...
దేశ వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదితో ముగియనుంది. లాక్ డౌన్ ఆంక్షలను క్రమం క్రమంగా సడలిస్తున్న కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు...