న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతున్నది. అయిదు రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే కొత్తగా 6,535 కేసులు...
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు దేశ వ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది...
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కోవిడ్ 19 కేసులు రోజు రోజు కు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య లక్ష 25 వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,654...
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 5,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ప్రబలినప్పటి నుండి ఒక్క...
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల కరోనా వైరస్ కేసుల సంఖ్య 90,927కు చేరింది....
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3525 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 122 మరణాలు సంభవించాయి. దీంతో...