రక్షణశాఖ కమిటీ నుంచి ఎంపీ ప్రజ్ఞా ఔట్!
న్యూఢిల్లీ: రక్షణశాఖ కమిటీ నుంచి వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను తొలగించారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం లోక్సభలో వ్యాఖ్యానించారు. దీంతో...