అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోమన్ రెడ్డిని అపోలో ఆస్పత్రి చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి.. ముఖ్యమంత్రి జగన్ తో ప్రత్యేకంగా భేటీ...
అమరావతి: ఏపీలో సీఎం జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేస్తానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే, పాలనలో మాత్రం...
అమరావతి: రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా అవి పట్టించుకోకుండా తన దైన శైలిలో ముందుకు...
అమరావతి: మగ్గం నేసే చేనేత కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి 24 వేల రూపాయలు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక...