గాయపడిన జేఎన్యూ విద్యార్థి అయిషీపై కేసు!
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ)లో ముసుగులు ధరించిన దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్యూఎస్యూ) ప్రెసిడెంట్ అయిషీ ఘోష్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు...