అమరావతి: న్యాయ వివాదాల సుడిలో చిక్కుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు, విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ఎప్పటికి దారికి వస్తాయో తెలియడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లవద్దనీ, పిపిఏల సమీక్షా నిర్ణయం...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి కంపెనీకి జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని టిడిపి పొలిట్...