(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...