టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నేతలను ఉద్దేశించి తాజాగా చేసిన హెచ్చరిక తెలుగు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్ మిషన్ 2019 విషయమై టిడిపి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో...
తెలంగాణా ఎన్నికల ఫలితాల అనంతరం కెసిఆర్ తన ప్రసంగం సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ చేసిన ప్రకటన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయమై ప్రధాన మీడియాతో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామంటున్న కెసిఆర్ అందుకు సన్నాహాలు ఆరంభించారా?…అందులో భాగంగానే తెలంగాణా మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఈసారి సంక్రాంతికి ఎపిలో ఎక్కువ హడావుడి...
విజయవాడ(అమరావతి), జనవరి 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణా రాష్ట్ర సమితి శాసనసభ్యుదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి విజయవాడలో దుర్గమ్మను...