సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు
హైదరాబాద్: ఆర్టిసి కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ ఓయూ సంఘం నేత సురేంద్ర సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం...